Soumya Mishra | పాలేరు నియోజకవర్గ పరిధిలోని రామన్నపేటలో ఉన్న జిల్లా జైలును ఆదివారం డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రిజెన్స్ కరెక్షనల్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రా సందర్శించారు.
జైళ్ల నిర్వహణలో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రీట్రీట్ లో ఆమె మాట్లాడుతూ.. 2002 నుంచి రీట్రీట్ జరుగుతున్నట్టు తెలిపారు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గత ఏడాది కాలంలో జైళ్లకు వెళ్లిన ఖైదీల సంఖ్య కూడా భారీగా 31 శాతం పెరిగింది.
ఖైదీలతో ఎక్కువగా గడిపేది వార్డర్లు మాత్రమే, అందువల్లే వార్డర్లు మానసికంగా, శారీరకంగా బలంగా ఉండేందు కోసం శిక్షణ ఇస్తున్నామని జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా అన్నారు. గురువారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు
విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి ఎన్నిక పోలీసులకు ఓ కొత్త సవాలేనని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై యూనిట్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.