సుదీర్ఘకాలంపాటు గన్ను పట్టి పోరాటాలు చేసిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ.. ఇప్పుడు పెన్ను పట్టి సంచలనం సృష్టించారు. విప్లవోద్యమం నుంచి జనజీ�
నాలుగు దశాబ్దాల పాటు విప్లవ కారుడిగా, ఉద్యమ నేతగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బుధవారం ఇంటర్మీడియట్ ర
మాజీ మావోయిస్టు ఆగ్రనేత తిప్పిరి తిరుపతి (దేవ్జీ) గన్ను వదిలేసి, పెన్ను పట్టబోతున్నారు. ఆగిపోయిన తన చదువును తిరిగి కొనసాగించనున్నారు. ఈ మేరకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దేవ్జీ ఇటీవల ఇం�
దేశవ్యాప్తంగా మా వోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలైన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు సీనియర్ మావోయిస్టు మల్లా రాజిరెడ్డ�
Maoist Devji | దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జడ్సీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు దేవ్జీ సహా మరో 50 మంది పోలీసుల అదుపులో ఉన్నారని ఆ లేఖలో పేర్కొంది.