ఆర్అండ్బీ శాఖలో పేరుకుపోయిన పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు పనులు చేయబోమని కాంట్రాక్టర్లు స్పష్టంచేశారు. రూ.600 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉండటంతో కాంగ్రెస్ సర్కారుకు వారు తేల్చిచెప్పారు.
ప్రభుత్వం 9 నెలలుగా అద్దెలు చెల్లించకపోవడం పై రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవనయాజమాన్య సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు బిల్డింగ్లకు తాళాలు వేయాలని నిర్ణయించ
అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మె
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవాన్ని నర్సాపూర్ నియోజక వర్గంలోని చిలిపిచెడ్ మండలంలో వైభవంగా నిర్వహించారు. అజ్జమర్రి చెక్డ్యాం వద్ద మంజీరా నదిపై నిర్మించిన చెక్
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 22: క్రీడాకారులు ఆరోగ్యంగా ఉంటారు, ఈ వయస్సులో క్రీడల్లో పాల్గొని అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ఇఫ్కో డైరెక్టర్, మాస్టర్ అథ్లెటిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ దేవేందర్రెడ�
తెలంగాణ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ�
కేంద్రం అనుసరిస్తున్న తీరు దుర్మార్గం 42 రోజులుగా సీఎమ్మార్ నిలిపివేతా? రాష్ట్రంలో సంక్షోభంలో రైస్ ఇండస్ట్రీ దక్షిణాదిపై ఉద్దేశపూర్వకంగా అణచివేత మిల్లుల్లో ధాన్యం తడిసి 2500 కోట్ల నష్టం ఫెడరేషన్ ఆఫ్ �