భూత్పూర్: రాష్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రభుత్వానికి ప్రజల సహకారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో రైతువేదికలో ఎంపీ మన్నె శ్రీనివా�
భూత్పూర్: దేవరకద్ర నియోజకవర్గం పరిశ్రల స్థాపనకు అనుకూలంగా ఉంటుదని, ఇందుకు అవసరమై పొలాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో మాట్లాడారు. ఇంకా ఆయన మా�
మూసాపేట(అడ్డాకుల): అడ్డాకుల మండలంలోని వర్నె, ముత్యాలంపల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న వాగుపై వంతె న నిర్మించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్లో మం�
దేవరకద్ర రూరల్: రైతులు నూతన వ్యవసాయ విధానంతో పాటు అధిక దిగుబడులు సాధించి ఎక్కువ లాభాలు పొందే విధంగా చైతన్యవంతం చేసేందుకే ప్రభుత్వం రైతువేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి త�
భూత్పూర్: మండలంలోని రావులపల్లి వాగు నెల రోజుల నుంచి పారుతుండంతో వంతెనపై పాకర చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతన్నట్లు గ్రామస్తులు, సర్పంచ్ శ్రీనివాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల
దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు, దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్ సాగర్కు మంగళవారం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు 2వేల క్యూసెక్కుల నీరు చేరు�
భూత్పూర్: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని అన్నాసాగర గ్రామంలో ఎమ్మెల్యే నివా సంలో నియోజకవర్గంలోని కొత్తకోట మండల టీఆర్ఎస్ �
Mahabubnagar | దేవరకద్ర మండలం కాకతీయ స్కూల్ సమీపంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని ఓ 20 రోజుల ఆడబిడ్డను స్థానికంగా ఉన్న వెంగమాంబ దాబా ముందు వదిలివెళ్లారు. సమాచారం అందుకున్న దేవరక్రద ఎస్ఐ భగవంత రెడ్డి
భూత్పూర్: పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం నియోజక వర్గంలోని అడ్డాకుల, దేవరకద్ర మండల కమిటీ�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పరిశీలన ఏపీ ప్రభుత్వ పిటిషన్ మేరకు తనిఖీ భూత్పూర్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను జాతీయ హరిత కమిటీ బృందం గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ ఎస్ఈలు నర్సింగర�
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు మంగళవారం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చేరుతుండటంతో ఒక్క గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు వ
భూత్పూర్: నియోజకవర్గంలోని దేవరకద్ర మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి కూతురు భవానీ అనా రోగ్యంతో హైద్రాబాద్ దవాఖానకు వెళ్లగా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. కాగా ప్లాస్టిక్ �
దేవరకొండ: వ్యవసాయంలో రైతులను రాజులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మాల్ మార్కెట్ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి పాల్గొని �