పాత కక్షలతోనే కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి వృద్ధురాలి హత్య జరిగినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్లో శుక్రవారం వివరాలనున వెల్లడిం�
జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణ పనుల కోసం అవసర మైన భూసేకరణ వివరాలు త్వరగా పూర్తిచేయలని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం సం
పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబ�
Pak spy network busted | పాకిస్థాస్కు రహస్యాలు చేరవేసే మరో గూఢచార నెట్వర్క్ గుట్టు రట్టయ్యింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి : మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఏపీ క్యాబినేట్, అసెంబ్లీ సమావేశంలో బిల్లులను రద్దు చేస్తున్నట�
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోడు భూముల వివరాలను నమోదు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో �