‘నీకెంత ధైర్యం? నీ మీద చర్యలు తీసుకుంటా? కనీసం నా ముఖాన్నైనా నువ్వు గుర్తు పడతావా?’ అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒక మహిళా ఐపీఎస్ అధికారిని బెదిరిస్తూ ఫోన్లో చిందులు తొక్కారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గమే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ గురువారం ప్రకటించారు.
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మళ్లీ ఊపందుకొన్నది. మూడు రోజుల క్రితం జాల్నా జిల్లాలో పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పుణె జిల్లాలోని బారామతి పట్టణంల�
నాసిక్: మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన పది మంది మంత్రులు, 20 ఎమ్మెల్యేలకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల వేళ నిర్వహించిన టెస్టిం�