పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ కస్తూర్భా గాంధీ పాఠశ
విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ఏ కాలనీలో గల పిఎం సిరి (జడ్.పి.హె�
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సైన్స్పట్ల ఆసక్తిని కలిగించడానికి చెకుముకి సైన్స్సంబురాలు ఎంతగానో తోడ్పడతాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిణి డి.వాసంతి అన్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యంకనం-1 (ఎస్.ఏ) పరీక్షలు 24 నుంచి 31 వరకు జరుగుతాయని డీఈవో వాసంతి తెలిపారు.
DEO Vasanthi | ఈ విద్యా సంవత్సరం కూడా మరింత ముందుచూపు, క్షేత్రస్థాయి ప్రణాళికతో ప్రతి పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో పని చేయాలని జిల్లాలోని అన్ని యాజమాన్యాల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జిల్లా వి�
గీసుకొండ : కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సామర్ధ్యాల సర్వేలో భాగంగా గీసుకొండ మండలంలో నిర్వహిస్తున్న పలు �