విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సైన్స్పట్ల ఆసక్తిని కలిగించడానికి చెకుముకి సైన్స్సంబురాలు ఎంతగానో తోడ్పడతాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిణి డి.వాసంతి అన్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యంకనం-1 (ఎస్.ఏ) పరీక్షలు 24 నుంచి 31 వరకు జరుగుతాయని డీఈవో వాసంతి తెలిపారు.
DEO Vasanthi | ఈ విద్యా సంవత్సరం కూడా మరింత ముందుచూపు, క్షేత్రస్థాయి ప్రణాళికతో ప్రతి పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో పని చేయాలని జిల్లాలోని అన్ని యాజమాన్యాల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జిల్లా వి�
గీసుకొండ : కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సామర్ధ్యాల సర్వేలో భాగంగా గీసుకొండ మండలంలో నిర్వహిస్తున్న పలు �