స్థిరాస్తి లావాదేవీల్లో నగదు వాడకం క్రమేణా పెరుగుతున్నట్టు ఓ తాజా నివేదికలో తేలింది. డీమానిటైజేషన్ జరిగి ఏడేండ్లు పూర్తయిన సందర్భంగా ఓ వార్షిక సర్వే విడుదలైంది. సోషల్ మీడియా వేదిక లోకల్సర్కిల్స్ ద
CPI Narayana | ఈ దేశంలో అవినీతి లేదని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మాత్రం హోల్సేల్గా అవినీతికి పాల్పడుతుందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసమే బీజేపీ ప్రభుత్వం రూ. 2000 నోట్ల చలామణిని నిలుపుదల చే
Demonetization | బ్లాక్ మనీ బయటికి వస్తుందన్న పేరుతో మోదీ ప్రభుత్వం వెలగబెట్టిన ఈ అనాలోచిత డీ మానిటైజేషన్ ప్రక్రియవల్ల ప్రజలకు మంచి సంగతేమోగానీ, చెడే ఎక్కువ జరిగింది. బ్యాంకుల్లోంచి తమ డబ్బును తాము విత్డ్రా చే
నోట్ల రద్దు తర్వాతే నోట్ల చలామణి డబుల్ అయ్యిందని పార్లమెంట్లో కేంద్రం ఒప్పుకొన్నది. ప్రస్తుతం చలామణి అయ్యే నోట్ల విలువ 2016 కంటే రెట్టింపు అని సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ�
కొవిడ్ అనంతర ద్రవ్యోల్బణాన్ని మోదీ సర్కారు సమర్థవంతంగా ఎదుర్కొన్నదని దేశ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నం సాగుతున్నది. ఇందులో కేంద్ర అర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆర్థిక �
దేశంలో నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపుతానని, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా చేసిన నోట్ల రద్దు ప్రకటనకు ఆరేండ్లు పూర్తి.
కరీంనగర్ : ప్రధాని మోదీ సంప్రదింపులు అనే మాట మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ వ్య