ఖమ్మం వెలుగుమట్లలో మంత్రుల బినామీల ప్రయోజనాల కోసం 1,000 మంది పేదల ఇండ్లను కూలగొట్టడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై పౌర హక్కుల సంఘం నాయకులు ఆరా తీశారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శని
చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని ప్రభుత్వం, అధికారులు చేసే ప్రకటనలు ఎంతటి జుగుప్స, అసహ్యాన్ని కలిగిస్తాయో చెప్పడానికి ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అధికారులు కూల్చిన ఇండ్ల శకలాలను చూస్తే అర్థమ�
ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చ
అందాల పోటీల నిర్వహణ కోసం రోడ్డు పక్కన ఉండే చిన్న ఇండ్లు, దుకాణాలు కూల్చడం ఏమిటని? వాళ్ల కడుపులు కొట్టడం ఎందుకని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏదో ఒక మూల కూల్చడం రేవ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి బడు గు, బలహీన వర్గాల ప్రజల శాపనార్థాలు, ఉసురు త గిలి కూలిపోవడం ఖా యమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. వెల్దండ మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధ�
ఆదిలాబాద్ జిల్లాలో పేదల ఇండ్ల కూల్చివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లోని ఇండ్లను శుక్రవారం రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇ�