BRS MPs | న్యూఢిల్లీ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ�
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లును మంగళవారం క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని గురువారం రాజ్యసభలో, సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. మరో
Delhi Ordinance | ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి కేటాయించనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్పై (Delhi ordinance) పోరాటం చేస్తున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరింత బలం చేకూరనుంది. పార్లమెంటులో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్ర
దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుబిగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఢిల్లీ ఆర్డినెన్స్ను (Delhi ordinance ) ఆప్ సర్కార్ శుక్రవారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆప్ (AAP) తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది.
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో బీహార్ సీఎం నితీశ్
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీలపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Delhi Ordinance) వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతును కూడగడుతున్నారు
ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో విపక్షాలన్నీ ఏకం కావాలని సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రం దాడి చేస్తున్నదని అన్నారు. ఢిల్లీ పాలనాధికారం తమదేనని కేంద్రం ఆర్�