Mumbai | దీపావళి పండుగ అందరి ఇంట్లో వెలుగులు నింపితే.. ఓ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. గాజు గ్లాసులో పెట్టి పటాకులు కాల్చొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు మైనర్లు హత్య చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని
Hyderabad | దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో పటాకులు కాల్చుతూ 24 మంది గాయపడ్డారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 12 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందన
Harish rao | ప్రజలందరికి మంత్రి హరీశ్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
దీపావళి వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. పూలు, పూజాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. వ్యాపార సముదాయాల్లో లక్ష్మీదేవి పూజలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. స్వీట్ల దుకాణాలు కిటకిటలాడుతున్న�
కాలుష్యకారక పటాకుల విక్రయాలపై నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను నగరంలో అమలు చేయాలని నిర్ణ�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట : సిద్దిపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్�
దీపావళి సంబురాలు మొదలయ్యాయి. పండుగ షాపింగ్తో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దీపాల పండుగ సమీపిస్తుండటంతో పటాకులు, దీపాలు, ఇతరత్ర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వారం ముందు నుంచే జనాలు సుముఖత