రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్ భగీరథ రిజర్వాయర్లు సైతం అప్పుడే డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. భూగర్భజలాలు కూడా అంతకంతకూ పడిపోతున్నాయి. వెరసి రాబోయే రెండు నెలల పాటు తాగునీటికి తిప్�
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతోపాటు జనగామ జిల్లాలోని బచ్చన్నపేట రైతులకు కష్టాలు వచ్చాయి. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించే తపాస్పల్లి రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ�
తలాపున రిజర్వాయర్ ఉన్నప్పటికీ నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఎండిన పంటలు పశువుల పాలవుతుండడంతో రైతులు విలపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ రిజర్వాయర్లోకి ఈ ఏడాది నీళ్ల�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ప్రధాన కాల్వకు చుక్కనీరు చేరలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా.. అసమర్థ, అవగాహన లేని పాలకుల వల్ల దేవాదుల రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజీకి చేరాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు.
కరీం‘నగరానికి’ తలాపునే ఉన్న దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నది. మొత్తం 24 టీఎంసీలకు గానూ డెడ్ స్టోరేజీ 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 5.7 టీఎంసీలు మాత్రమే నీరున్నది. రోజుర
పాలేరు జలాశయం ఏర్పడిన తరువాత ఈ తరహా నీటి కష్టాలు ఎన్నడూ రాలేదు. రిజర్వాయర్లోని నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతుండడం అటు అధికారులను, ఇటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాల కల్పతరువు అయిన ఈ రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో మట్టి గడ్డలు �
నాగార్జున సాగర్లో (Nagarjuna Sagar) ఉధ్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్యామ్ 13వ గేట్ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు (Right Canal) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల�