నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలు విక్రయిస్తున్న పలు మెడికల్ షాప్లు, క్లినిక్లపై డీసీఏ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిపారు. పలు ఔషధాలను సీజ్ చేశారు.
ప్రజలు ఔషధాలు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఆ దుకాణానికి లైసెన్స్ ఉన్నదో లేదో పరిశీలించాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి సూచించారు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకునే ఔషధాలు నకిలీవి అయితే.. వ్యాధి తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వరుసగా నకిలీ ఔషధాల తయారీ క�
బ్రాండెడ్ మందులను పోలిన నకిలీ ఔషధాలను మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.26 లక్షల విలువైన నకిలీ ఔషధాను స్వాధీన