దావోస్ పర్యటనతో రాష్ర్టానికి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. మంత్రులతో కలిసి మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
RK Roja | ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కె రోజా ఆరోపించారు. భారీ ఆశలతో దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం వట్టి్ చేతులతో తిరిగి వచ్చిందని వి�
Davos Tour | ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఏడాది ఈ పిట్టలదొర చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లడం.. ప్రముఖులతో ఫొటోలు దిగడం తప్ప రాష్ట్రానికి ఒక్�
సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమవుతుందా అని కార్పొరేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఊగిసలాడుతున్నది. అమెరికా ఆర్థిక మాంద్యం భయంతోనే సోమవారం స్టాక్ మ�
మూడేండ్ల క్రితం స్థాపించిన గోడి ఇండియా కంపెనీకి ఇప్పటివరకూ మూలధనమే మిగలలేదని, అలాంటి కంపెనీ రూ.8 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్