శబరిమలలో గరిష్ఠంగా రోజుకు 90 వేల మంది భక్తులకే అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, అధికారు�
హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని మాలవిరమణ కోసం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన దీక్షాపరులతో కొండగట్టు బుధవారం కాషాయ వర్ణశోభితమైంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు సుమారు 1.50 లక్షలకుపైగా భక్తులు
తిరుమల : తిరుమలలో ఈరోజు ఉదయం శ్రీవారిని సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నాగార్జున దంపతులను ఆలయ అధికారులు స్వాగతం పలికి దర�
తిరుమల: శ్రీపీఠం వ్యస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, బీజేపీ నేత సునీల్ డియోధర్ లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పరిపూర్
తిరుమల : తిరుమలలో శ్రీవారిని ఈరోజు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ‘ హీరో ’ చిత్ర బృందం సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్ర హీరో అశోక్గల్లా, నటి నిధి అగర్వాల్, �
తిరుమల : ప్రముఖ తెలుగు సినిమా నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సోమవారం తిరుమలలోని శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం మ