సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను 19న విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత సేవలకు సంబంధించి లక్కీడిప్ కోసం ఈ నెల 19 నుంచి 21 వరకు వెబ్సైట్లో నమోదు చేసుకో�
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. ప్రతి నెలా ఆన్లైన్లో దర్శన, వసతి గదుల కోటా విడుదలకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు.
Tirumala | మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి http//tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేకంటేశ్వర స్వామివారి శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దర్శన టికెట్లను (Darshan Tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఆన్లైన్ కోట
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వీటితోపాటు వసతి గదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు విడుదల చేయనుంది. గురువారం ఉదయం 10 గంటలకు దివ్యాంగుల
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను మార్చి 21 నుంచి విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్ల ఆన్లైన్ కోటా
TTD | ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనున్నట్టు తెలిపింది. బుధవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన�
28 నుంచి 30 వరకు రోజుకు మూడువేల టికెట్లు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెంచింది. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి నాలుగు నెలల �
టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి.