తోటి స్నేహితుడు అనారోగ్యంతో మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు.
రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలు అర్థరహితమని బీఆర్ఎస్ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిస�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత స్వామి వారిని మంగళవార
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులోని గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ క�
ఖిలావనపర్తి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ( రథోత్సవం) ఈనెల 13న నిర్వహించనుండగా ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ కమిటీ చైర్మన్ పోలుదాసరి సంతోష్ ఆలయ ధర్మకర్తలు, ఆలయ ఈవో కొస
mla adluri | ధర్మారం, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.