DAP | దేశీయ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశం 9.74 లక్షల టన్నుల డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP)ని దిగుమతి చేసుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరానికి డీఏపీ దిగు�
ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకున్నది. వానకాలం సీజన్ ప్రారంభం కాగా రైతులు విత్తనాలు వేసి 20 నుంచి 25 రోజులు కావస్తున్నది.
వచ్చే ఏడాది జనవరి నుంచి డీఏపీ ఎరువు ధరలు పెరగనున్నాయి. ఒక్కో బ్యాగ్పై సుమారు రూ.200కు పైగా పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూపాయి బలహీనత కారణంగా డీఏపీ దిగుమతి ధర ప్రతి టన్నుకు రూ.1200 పెరిగింది. ప్రస్తు
కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆగమైన అన్నదాత నెత్తిన మరో పిడుగు పడబోతున్నది. కొత్త సంవత్సరం నుంచి డీఏపీ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. 50 కిలోల బ్యాగుపై 300కుపైగా పెరుగుతుందని అధికారులు చెబుతుండగా, తమపై పెనుభ�
యాసంగి పంటల సాగుకు డీఏపీ ఎరువుల కొరత తప్పదా? మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ వద్ద బఫర్ స్టాక్ నిండుకున్నదా? డీఏపీ సరఫరాపై ఎరువుల కంపెనీలు చేతులెత్తేశాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వీటికి అవుననే సమాధానా
ఈ వానకాలం సీజన్కు అవసరమైన ఎ రువులను అం దుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఏడాది పొడవునా బంతిని సాగుచేసే వీలుంది. పండుగ సీజన్లో బంతి సిరుల వర్షం కురిపిస్తుంది. చీడ పీడల పట్ల రైతు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
రూ.500 నుంచి 1,200కు పెరిగిన రాయితీ రైతులకు పాత ధరకే అందించేలా నిర్ణయం ఇతర యూరియాయేతర ఎరువులపైనా సబ్సిడీ పెంపు కరోనా కష్టకాలంలో రైతులకు ఉపశమనం: కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 16: డీఏపీ ఎరువుపై సబ్సిడీని కేంద్రం రూ.700 ప