తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన హాస్టల్ భవనాలు లేవని, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని ఆక్షేపించింది.
ఆ మధ్య వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరో అల్లు అర్జున్ ‘మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్' అంటూ ఉంటాడు. ఇళ్లల్లోనూ, ఫంక్షన్లలోనూ ఇప్పుడు అదే పరిస్థితి. ఇంట్లో ఉండే సమయంలో ఎవరి ఫోన్లో వాళ్లుంటే, వేడుకల�
SLBC Tonnel | శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో జరిగిన ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బురద, శకలాలు, బండ రాళ్లు తదితర వాటిని తొలగించారు.
దోమలపెంట ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో 58రోజులుగా రె స్క్యూ సిబ్బంది మృతదేహాల కోసం అన్వేషణ చేస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించలేదు. టన్నెల్లో డేంజ�
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 22 రోజులైనా సహాయక చర్యలు కొలిక్కిరావడం లేదు. రోబోలను టన్నెల్లోకి పంపినా ఫలితం కనిపించడంలేదు.
నెల రోజుల పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి ప్రస్తుతం నెన్నెల మండలంలోని అడవుల్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం పొట్యాల, చిత్తపూర్ దుబ్బపల్లి ప్రాంతాల్లో అది సంచరిస�
డేంజర్ జోన్లో ఉన్న గృహాలను తీసుకునే వరకూ బొగ్గు తవ్వకాలు చేపట్టొద్దంటూ సోమవారం తాడిచర్ల భూ నిర్వాసితులు ధర్నా చేశారు. ఏఎమ్మార్ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా గృహాలను తీసుకుంటామని సర్వే చేసి ఇప్పటివరకూ
Cracks | పెరుగుతున్న ఉష్ణోగత్రల( Temperatures) వల్ల అటు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా బండరాళ్లు(Rocks) సైతం పగులుతుండడం వల్ల కర్నూలు జిల్లా(Kurnool District) వాసులు ఆందోళనకు గురవుతున్నారు.