రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల(బీఏఎస్)బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఆ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీరన్న, శేఖర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గురుకుల విద్యార్థులపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణిని వెంటనే విధుల నుంచి తొలగించి దళిత అధికారిని నియమించాలని ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హకుల పోరాట సమితి వ్�
గ్రూప్ 1 పరీక్షకు ఎంతమంది హాజరయ్యారో తేల్చి చెప్పాలని దళిత, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NIT College: కాలికట్లోని ఎన్ఐటీ కాలేజీని 3 రోజులు మూసివేశారు. ప్రేమ్కుమార్ అనే దళిత విద్యార్థిని సస్పెండ్ చేయడంతో ఆ కాలేజీ క్యాంపస్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీని 3 రోజుల పాటు బంద్ �
కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కోలార్ జిల్లా యలువహళ్ళి లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో దళిత విద్యార్థులతో స్కూలు అధికారులు బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించారు
Karnataka | దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించిన ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు మరో టీచర్ను అరెస్టు చేశారు. నలుగురు కాంట్రాక�
రాజస్థాన్లో మరో దారుణం బార్మర్, ఆగస్టు 24: దళిత విద్యార్థిని టీచర్ తీవ్రంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో జరిగింది. 7వ తరగతి �
Uttar Pradesh | సీనియర్కు నమస్తే చెప్పలేదని జూనియర్ విద్యార్థిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. పదో తరగతికి చెందిన ఓ దళిత
నర్సింగ్ కోర్సులు | నర్సింగ్లో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన దళిత విద్యార్థులకు ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సింగ్ ఎండీ సీహెచ్. సు�