‘రెమో’, ‘డాక్టర్ వరుణ్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో శివ కార్తికేయన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘ప్రిన్స్' రేపు విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వ�
శ్రీసింహా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సతీష్ త్రిపుర దర్శకుడు. డి.సురేష్బాబు, సునీత తాటి నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడ�