ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొంథా తుపాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గ్రేటర్ వరంగల్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ముంచెత్తింది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలోని రైతులను పెద్ద ఎత్
‘మొంథా తుపాన్ నిండాముంచింది. భారీ వర్షాలతో వరి, పత్తి, మక్కజొన్నతో పాటు కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా నష్టం జరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తెలియన
రైతులను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్ తొలినాళ్లలో తొలకరికి వర్షాలు కురవలేదు. జూన్, జూలై నెలల్లోనూ తీవ్రమైన ఎండలు కొట్టాయి. ఇక ఆ తరువాత మొదలైన వర్షాలు విరామం లేకుండా కురుస్తూ�
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా తుపానుతో దెబ్బతిన్న పంటల నష్టం నివేదిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మ
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణ(25) వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. మృతదేహాన్ని శుక్రవారం రైతులు పొలాల్లో గుర్తించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప�
ముంథా తుఫాన్ సిద్దిపేట జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నేలకొరిగిన పంటలే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసి ముద్�