గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామానికి చెందిన తువ్వ సతీష్ యాదవ్ సోమవారం బసంత్నగర్ నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. కలెక్టరేట్ చేరుకున్న ఆయన గ్రామస్
చెన్నూర్ పట్టణానికి చెందిన ఎల్పుల రాజక్క-లచ్చయ్య దంపతుల కుమారుడు ఎల్పుల పోచం తను నేర్చుకున్న కళను విశ్వవ్యాప్తం చేసేందుకు లైవ్ డ్రాయింగ్ పేరిట దేశవ్యాప్త యాత్ర చేపట్టాడు.
పర్యావరణ పరిరక్షణ అవగాహన కల్పించడమే లక్ష్యంగా మిజోరాంకు చెందిన వాన్లాల్లాజూలా వరే సైకిల్పై దేశయాత్రకు బయలుదేరారు. కార్బన్ ఫుట్ ప్రింటింగ్ తగ్గించాలని, వాయు కాలుష్య తీవ్రతను తగ్గించాలంటూ అవగాహన �
అభిమాన నేత, సీఎం కేసీఆర్ను చూసేందుకు ఏపీకి చెందిన ఓ దివ్యాంగ చిత్రకారుడు మంగళవారం నుంచి సైకిల్యాత్రపై బయలుదేరి రానున్నాడు. సీఎం కేసీఆర్ను కలిసి, తాను గీసిన చిత్రరాజాన్ని ఆయనకు అందిస్తానని కడప జిల్లా
సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త యేసయ్య ఆదివారం నకిరేకల్ క్యాంపు కార్యాలయం నుంచి హైదరాబాద్లోని సచివాలయం వ�