ఆన్లైన్లో క్రిప్టో కరెన్సీ ద్వారా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక రాబడి వస్తుందని నమ్మించి, ఎంతో మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల నుంచి సై�
మనీ లాండరింగ్ చేశారని పోలీసు, కోర్టు సిబ్బంది పేరుతో ఓ మహిళను భయాందోళనకు గురిచేయడమే కాకుండా ఐదు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్కు పాల్పడిన నిందితుడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు పూణెలో అరెస్టు చే
డేటింగ్ యాప్లో పరిచయమై పెండ్లి పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ ఏసీపీ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, నంద్యాల జి
ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఏపీకి చెందిన సైబర్నేరగాడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ ఏసీపీ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జ�
జీవితాంతం నీతోనే ఉంటానంటూ ఓ మహిళను నమ్మించి రూ.1.8 కోట్లు కొట్టేసిన ఘరానా మోసగాన్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పెండ్లి పేరుతో చాలా మందిని నమ్మించి, డబ్బు కాజేసినట్టు పోలీ�
మ్యాట్రిమోని ద్వారా పరిచయమైన మహిళలు, యువతులను పెళ్లి పేరుతో మోసగించి, కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెడుతూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్తుడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ �
సైబర్ మోసగాళ్ళ ఆటకట్టించడంలో సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చొరవకు హ్యాట్పాప్. నెల రోజుల క్రితం మా సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి ఆన్లైన్ మోసానికి గురై రూ.98.50 లక్షలు పోగొట్టుకున్నాడు.