శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం రియాద్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణీకుల వద్ద స్మగ్లింగ్ బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి ఎస్వీ3896 విమానంలో వచ్చిన ముగ్గురు �
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు 10 లక్షల సౌదీ రియాల్ (కరెన్సీ) స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. జి9 459 విమానంలో హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న ఓ ప్రయాణ
బెంగళూర్ : నిఘా నేత్రాలను దాటుకుని దేశంలోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ను అధికారులు రట్టు చేశారు. బెంగళూర్లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ 2.4 కోట్ల విలువైన
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో సోమవారం కస్టమ్స్ అధికారులు భారీమొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన విమానంలో బయలుదేరిన ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికార�
శంషాబాద్: విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి సినీ ఫక్కీలో పేస్టుగా మార్చి బంగారం స్మగ్లింగ్కు విఫయత్నం చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో శుక్రవారం చోటుచేసుకుంది. సదరు స్మగ్లర్ నుంచి కేజీ స్మగ్లింగ్�
ఢిల్లీ విమానాశ్రయంలో రూ.50కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత | దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి దాదాపు ఎనిమిది కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్�
హైదరాబాద్ : తక్కువ ధరకే బంగారం అంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీల్లో పట్టుబడ్డ బంగారాన్ని కస్టమ్స్ అధికారుల నుంచి తక్కువ ధరకే ఇప్పిస్తానని చెబుతూ వీరు మోసాలక�
లక్నో: సుమారు రూ.1.88 కోట్ల విలువైన 33 గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి వ�
శంషాబాద్ విమానాశ్రయం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 6ఇ -25 విమానంలో దుబాయ్
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.60 లక్షల విలువైన బిస్కెట్ల స్వాధీనం హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: సినీఫక్కీలో బంగారాన్ని విమానం వాష్రూంలో దాచి తరలించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధ�