వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన కేటుగాళ్లు గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. లేని పోని విషయాలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామ�
వానకాలం సీజన్ ప్రారంభానికి మరో నెల గడువు ఉండగానే వరినారు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలోనే ముందస్తుగా వరి సాగు చేసే ప్రాంతంగా పేరొందిన వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, బోధన్ తదితర మండలాల్లో రైతులు సాగు పను�
నలుగురి ఆకలి తీర్చే రైతన్న ఇప్పుడు దిగాలు పడ్డాడు. సాగునీరు అందక, పంటలను కాపాడుకోలేక విలవిలలాడుతున్నాడు. వేసవి ఆరంభం కాక ముందే వాగులు, బావులు, బోర్లు ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి.
రైతులు సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని పలువురు శాస్త్రవేత్తలు అన్నారు. గురువారం కొత్తగూడెం రేడియో కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రైతులు సాగు చేసిన పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలోని వేరుశనగ, వరి నారును పరిశీలించారు.
రైతులు పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని పలువురు వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. నేడు రైతులు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించి రసాయన ఎరువులపై దృష్టి సారించడంతో మ�
మండలంలో ఏటేటా పత్తి సాగు గణనీయంగా పెరుగుతున్నది. గతేడాదితో పోల్చితే ఈసారి ఈ పంట సాగు బాగా పెరిగింది. ఈ ఏడాది 10,5 94 ఎకరాలకు పైగా పంటను రైతులు సాగు చేశారు.
వానర దండు జూలూరుపాడు మండలంలోని గ్రామాలపై దండెత్తి వస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి నచ్చిన ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి.. రైతులు సాగు చేస్తున్న పండ్లు, కూరగాయల తోటలను ధ్వంసం చేస్తున్నాయి.. మండలం ఆటవీప్�
ఏ సర్వేనెంబర్లో.. ఏ రైతు.. ఏ పంట సాగు చేస్తున్నాడనే వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన వానకాలం పంటల సర్వే సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చివరిదశకు చేరుకుంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మండల వ�