హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రానున్న కాలంలో మరింతగా సైబర్ మోసాలు, హ్యాకింగ్ దాడులు జరిగే అవకాశాలున్నాయని నార్టన్ ల్యాబ్స్ అనే సంస్థ వెల్లడించింది. 2022లో ప్రధానంగా జరగనున్న సైబర్ మోసాల ట్ర�
‘క్రిప్టో’.. ప్రస్తుతం ఇది ప్రపంచ కరెన్సీ. చాలా దేశాల్లో ఇది చట్టబద్ధం కాగా, కొన్ని దేశాలు నిషేధించాయి. క్రిప్టో కరెన్సీని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ
ఐటీ చట్టాలను మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ప్రతిపాదనలు న్యూఢిల్లీ, నవంబర్ 19: క్రిప్టోకరెన్సీలను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ డిజిటల్ కరెన్సీల లాభ�
డిజిటల్ కరెన్సీపై ప్రధాని సమీక్ష న్యూఢిల్లీ, నవంబర్ 13: క్రిప్టోకరెన్సీపై అధిక లాభాల ఆశచూపి యువతను మభ్యపట్టే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కరెన్సీ ద్వారా మనీలాండరింగ్,
cryptocurrency | క్రిప్టోకరెన్సీ (cryptocurrency) పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదీనంలోకి
ముంబై ,మే 12: ఇటీవల క్రిప్టోకరెన్సీ పై చాలామందికి ఆసక్తి పెరుగుతున్నది. ముఖ్యంగా ఎథేరియం, బిట్ కాయిన్, లైట్ కాయిన్, డోజికాయిన్ వంటివాటికి ఆదరణ పెరుగుతుండడంతో అవి మరింతగా ఎగిసిపడుతున్నాయి. బిట్ కాయిన్ వంటివ�
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలకు ఇక ఇండియాలో కాలం చెల్లినట్లే. వీటికి అనుమతి ఇవ్వడం కాదు కదా.. మొత్తంగా నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొత్త చట్టాన్ని త