ఏ ఒక్క విద్యార్థి కూడా బడిబయట ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందుకోసం సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రతిఏటా సర్వే నిర్వ�
బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్చించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఏటా సర్వే నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సర్వే కొనసాగుతున్నది. సీఆర్పీలు ప్రతి గ్రా
‘అందరూ చదవాలి..అందరూ ఎదగాలి’ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సర్కారు బడి బయట పిల్లల గుర్తింపు సర్వేకు శ్రీకారం చుట్టింది. బాలబాలికలను గుర్తించి స్కూళ్లలో చేర్పించే ఉద్దేశంతో రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప�
ప్రతిరోజు పాఠశాలలకు పిల్లలు వస్తున్నారా? లేదా? తరగతి గదిలో పిల్లలు ఉంటున్నారా? లేదా? అనే విషయం తెలియాలంటే అటెండెన్స్ తీసుకోవటం తప్పనిసరి. అయితే ఒకప్పుడు ఉపాధ్యాయులు పిల్లల పేర్లు లేదా వారి రోల్నెంబర్
బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు సర్వే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా చేపట్టారు. విద్యాశాఖ -సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గత నెల 18 నుంచి 31 వరకు క్లస్టర్, మండలాల వారీగా సర్వే చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,249 మంది �
విద్యకు పెద్దపీఠ వేస్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ప్రభుత్వ చర్యలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కట్టడంతో విద్యార్థ�