పండించిన పంట దిగుబడి లేక, గిట్టుబాటు ధర రాక అప్పుల్లో కూరుకుపోయిన కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం చేపూరులో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివర�
సరైన పంట దిగుబడి రాలేదని నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి(కే)కు చెందిన కదం బాలాజీ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ భానుప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ తనకున్న రెండు ఎకరాల్లో పంట సాగు చేయగా సరైన
Organic Farming | అధిక దిగుబడులు, నాణ్యమైన విత్తనాల వినియోగం, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులతో పంటల దిగుబడిని సాధించవచ్చన్నారు సంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి శివ ప్రసాద్. ఇవాళ జహీరాబాద్ మండలంలోని దిడ్గి గ్రామ శివ�
Satya Nadella: ఏఐ టెక్నాలజీ ఆధారంగా పంట దిగుబడి పెంచిన ఘటనకు చెందిన ఓ వీడియోను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల షేర్ చేశారు. ఆ వీడియోపై బిలియనీర్ మస్క్ రియాక్ట్ అయ్యారు. ఏఐతో అన్నీ ఇంప్రూవ్ అవుతాయని పేర�
CM KCR | రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో భారీగా పండుతున్న వరిని ఫుడ్ప్రాసెసింగ్ ద్వారా మార్కెటింగ్ చేసే మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్
బీజేపీ పాలిత హర్యానాలో రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. వరి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ.. తక్షణం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్న డిమాండ్తో శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద