దినదినం భూ సేకరణ గండం అన్నట్టుగా తయారైంది రంగారెడ్డి జిల్లా రైతుల పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూసేకణకు తెరలేపింది. వరుసగా భూ సేకరణ నోటిఫికేషన్లు జారీచేస్తున్నది.
యాభై ఏళ్లకు పైబడి సాగు చేసుకుంటున్న తమ పంట భూములను ప్రభుత్వం లాక్కోవద్దని కోరుతూ టెంట్లు వేసి రైతులు నిరసనకు దిగారు. పోలీసుల సహకారంతో జేసీబీలు, బుల్డోజర్లతో అధికారులు అక్కడికి చేరుకోవడం.. తమ భూముల జోలిక�
జలకళను సంతరించుకున్న జాలిముడి ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని రైతుల పంట భూములకు నీరందని పరిస్థితి నెలకొన్నది. నిత్యం నీటితో తొణికిసలాడుతున్న ప్రాజెక్టు కింద అధికారుల నిర్లక్ష్యంతో మోటర్ల సాయంతో పంట భూ�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రైతులు పచ్చని పంట పొలాలు, ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్నా.. సర
ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, పచ్చటి పంటలు పండే పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేయడం ఏమిటని ఎల్హెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దస్రాం నాయక్ ప్రశ్నించారు.
రైతులకు ప్రభుత్వం నచ్చజెప్పి భూములు అప్పగించే విధానాన్ని అవలంభించాలని, బలవంతంగా భూసేకరణ చేపడితే రైతుల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశ�
“వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు పనులు చేస్తారు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట భూములు ఎండిపోయిన తర�
మాకు వ్యవసాయమే జీవనాధా రం. ఏడాదికి రెండు, మూడు పంటలు పండే భూములను ఫార్మాసిటీ కోసం తీసుకుంటే ఎలా బతకాలని సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్, మల్గి, వడ్డి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని, రింగ్ రో డ్డుకు భూములు ఇచ్చేదిలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కొండాపూర్ మండల�
గౌరెల్లి నుంచి భద్రాద్రి వరకు కొత్తగా నిర్మించనున్న జాతీయ రహదారి 930 కోసం తమకున్న కొద్దిపాటి పంట భూములను లాక్కుంటే తామెలా భూదాన్ పోచంపల్లి బతకాలని మండలంలోని భీమనపల్లి, మెహర్నగర్ గ్రామాల రైతులు అధికార