పదేండ్లు పచ్చని పైర్లతో కోనసీమ ను తలపించేలా కళకళలాడిన ఉమ్మడి పాలమూరు.. నేడు నెర్రెలు బారిన నేలలు, తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద బిందెలతో కుస్తీలు పట్టే పరిస్థితి దాపురించింది. ప్రాజెక్టు నీళ్లతో జలసవ్వడు
యాసంగి సాగుపై సందిగ్ధం నెలకొన్నది. పంటల వేసే విషయంలో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ వానకాలం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుపై అనిశ్చితి నెలకొన్నది.
తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్న కడప రైతులు కూడా క్రాప్ హాలీడే ప్రకటించారు. గత ఏడాది కూడా వరి పంటకు విరామం ఇచ్చిన సీఎం సొంత జిల్లా రైతులు.. ఈ ఏడాది కూడా వరి వేసేది లేదని భీష్మించుకు కూర్చున్న�
కోనసీమ రైతుల క్రాప్ హాలీడే నిర్ణయంతో ప్రభుత్వం దిగొచ్చింది. క్రాప్ హాలీడే ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వ అధికారులు రైతులను కోరుతున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఏకంగా కలె�
అమరావతి: కోనసీమ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించాలని వారు నిర్ణయించారు. ప్రభుత్వ పెద్దలు రైతు సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చ