పంట పొలంలోకి వచ్చిన కోతులను తరుముతుండగా ప్రమాదశవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లిలో శనివారం చోటుచేసుకున్నది.
మట్టి మనుషుల దేశభక్తికి మువ్వన్నెల జెండా మురిసిపోయింది. ప్రకృతి ఒడిలో పంట పొలాలు ముచ్చటపడేలా స్వచ్ఛమైన మనసుతో చేసిన ఆత్మీయ వందనానికి జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ‘మాకూ దేశభక్తి ఉంది..
పంట చేను వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ సరిచేస్తూ విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకున్నది.
RTC bus crashes | పశువులను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కంది చేనులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
కూరగాయల సాగులో యువత సేంద్రియ పద్ధతుల్లో ఎవుసం తక్కువ సమయం.. ఎక్కువ లాభం వారంతా గొప్ప చదువులు చదివినోళ్లే. డిగ్రీ పట్టాలు అందుకొన్నారు. కానీ, చిన్నతనం నుంచి చూస్తున్న పొలాల్లోనే తమ ఉజ్వల భవిష్యత్తును వెతు�
శంకర్పల్లి మండల ఏవో కృష్ణవేణి శంకర్పల్లి : శంకర్పల్లి మండల రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబర్ 5వ తేదీలోగా మండల వ్యవసాయాధికారి, మండల విస్తరణ అధికారులను కలిసి నమోదు చేసుకోవాలని మండల వ�