మిస్సింగ్ కేసుల పట్ల నగర పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసిన తరువాత అతని ఆచూకీ తెలిసిందా? ఎక్కడకు వెళ్లాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి �
Ryan Routh: ట్రంప్పై రెండోసారి హత్యాయత్న దాడి జరిగింది. ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సులో .. ట్రంప్కు సమీపంలో ఏకే 47 లాంటి రైఫిల్తో ఓ వ్యక్తి పట్టబడ్డాడు. ట్రంప్ ఓ ఈడియట్, బఫూన్, ఫూట్ అంటూ ఓ బుక్లో తిట్టేశాడత
దేశంలో విమానయాన చార్జీలు పెంచడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రంగా విమర్శించారు. సాధారణంగా స్వేచ్ఛా విపణిలో డిమాండ్ పెరిగితే సరఫరా కూడా పెరుగుతుందని, కానీ భారత్ స్వేచ్ఛా విప�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎన్నికల జిమ్మిక్కేనని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దావలే విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీతో రైతులు నష్టాల్లో కూరు�
రూ.2 వేల నోట్ల రద్దు వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే �
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ రాజకీయాలు చేస్తున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా ఆయనపై ఎంతో గౌరవం ఉండేదని, కానీ ఇలా
బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లోనే అవినీతి ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అవినీతి అంశంపై ‘లోక్నీతి-సీఎస్డీస్' 13 రాష్ర్టాల్లో చేసిన సర్వే ఫలితాలను గురువారం ఆయన ట్వ
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతానికి కృషి చేసే అంశంపై అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే తమ జాతీయ మహాసభలో చర్చిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు.