శ్రీశైలం| ఎగువ నుంచి వరద ప్రవాహం కాస్త తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలోకి 97,503 క్యూసెక్కుల నీరు వస్తున్నది. 92,175 క్యూసెక్కుల నీటిని దిగువకు వి�
ప్రకాశం బ్యారేజీ | కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి బ్యారేజీకి 2.31 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.
Nagarjuna sagar | కృష్ణానదికి వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం | శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదీకి వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి క్రస్టుగేట్లు ఎత్తారు.
శ్రీశైలం ప్రాజెక్టు | కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను రేపు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎస్ఈ వెంకట �
ప్రకాశం బ్యారేజీ | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెతుత్తన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి.