యోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ. 2.15 కోట్లతో చేపట్టిన రైతు వేదిక, మిషన్ భగీరథ , సీసీ రోడ
Telangana | గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం అనేక మార్పులు తెచ్చింది. ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతకు కేరాఫ్గా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం �
కాలనీల్లో వసతులు కల్పించాలని గ్రేటర్ ప్రజలు కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు. 41వ డివిజన్ కాశీకుంట పోచమ్మ ఆలయ పక్కన ఉన్న ఆరె కటిక శ
అద్దె ఇంట్లో చనిపోతే శవాన్ని ఇంటి ఆవరణలో వేసు కోవడానికి కూడా యజమానులు ఒప్పుకోని పరిస్థితి. కరోనా కష్టకాలంలోనూ కరో నా వచ్చిందంటే ఆ కుటుంబాన్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు.
నిశ్చలత్వంతో శ్మశాన నిశ్శబ్దం ఆవరించి మౌనరోదన చేస్తున్నట్టు కనిపిస్తున్న ఈ చిత్రం ఉత్తర కాలిఫోర్నియాలోని చారిత్రాత్మక గ్రీన్విల్లే పట్టణానిది. చారిత్రాత్మక వస్తువులకు, కళలకు కాణాచిగా నిలిచిన ఈ నగరం