60 ఏండ్లు పైబడిన వృద్ధ ఖైదీలను రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో శనివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు �
వచ్చే సాధారణ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సీపీఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజలకు అర్థమయ్యేలా �
అర్ధరాత్రి ధర్నాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయించడానికి బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
తెలంగాణపట్ల కడుపు నిండా ద్వేషం, గుండె నిండా ద్రోహం ఉన్న ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి మునుగోడులో ఓట్లు అడిగే హకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.