విద్యారంగం అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ కృషి చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘం 78వ వార్షిక కౌన్సిల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
తమ పంట దిగుబడులను కొని నకిలీ చెక్కులిచ్చి మోసగించిన శ్రీలక్ష్మీకాంత స్పిన్నింగ్ మిల్ యాజమాన్యంపై, గుంటూరు మిర్చి వ్యాపారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లాకు చెందిన పత్తి, మిరప రైతులు డీ
వ్యాపారవేత్తలకు అమ్ముడు పోయిన మోదీ కులమతాల మధ్య చిచ్చు రేపుతున్న కేంద్ర సర్కార్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి నాగర్కర్నూల్, ఆగస్టు 24 : పీఎం నరేంద్రమోదీ శతకోటీశ్వరులకు అమ్ము�
మోదీని డిమాండ్ చేసిన సీపీఐ నేత చాడ యాదాద్రి, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పడం కాదు.. ఎంఎస్పీ చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి