భవిష్యత్తును అంధకారంగా మారుస్తూ జీవితాన్ని నాశనం చేసే మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని హైకోర్టు జడ్జి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుజోయ్ పాల్ హి�
తీగ లాగితే డొంక కదిలిన చందంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ విషయంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో సీపీ కల్మేశ్వర్, డీసీపీ శేషాద్రిరెడ్డి నేతృత్వంలో సీఐ శ్రీలత వ�
పార్లమెంట్ ఎన్నికల కోసం చేపడుతున్న ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సీపీ కల్మేశ్వర్తోకలిసి సహాయ రిటర్నింగ�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోరాత్రి 10.30 గంటల తరువాత తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను శాశ్వతంగా మూసివేయిస్తామని సీపీ కల్మేశ్వర్ హెచ్చరించారు. నిర్ణీత సమయం పాటించకుండా కొందరు వ్యాపారులు అర్ధరాత�
యువతే దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారినపడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోకూడదని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ�
నేటి సామాజిక పరిస్థితుల్లో మహిళలు, విద్యార్థినులు, యువతులు ప్రతి ఒక్కరికీ స్వీయ రక్షణ ఎంతో అవసరమని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుం చాల అన్నార
ఉమ్మడి జిల్లాలో గురువారం 14వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల�