కొత్తపల్లి మండలం మలాపూర్లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. భూతగాదాలు, వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని, ఈ క్రమంలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ గౌస్ఆలం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ క
గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను గురువారం సీపీ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, ఆవరణలోని వాహనాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
యో జాతీయస్థాయి కరాటే పోటీలకు 12 సంవత్సరాల విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుండి కరీంనగర్ జిల్లా జపాన్ కరెక్ట్ అసోసియేషన్ ఇండియన్ చోటో కాన్ కరాటే ఇన్స్టిట్యూట్ కు చెందిన ఎస్. సాయినితిన్ రెడ్డి ఎంపిక అయ్యాడు.