బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప రెండోసారి కరోనా బారినపడ్డారు. ఎనిమిది నెలల కిందట ఆయనకు కరోనా రాగా, శుక్రవారం మరోసారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. 78 ఏండ్ల యెడియూరప్ప.. వై�
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు మహారాష్ట్రనుంచి వచ్చేవారికి స్క్రీనింగ్ టెస్ట్ ఆదిలాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కంగ్టి: మహారాష్ట్రలో కరోనా ఉధృతి నేపథ్యంలో సరిహద్దులోని ఆదిలాబాద�
అసిమ్టమాటిక్ రోగుల్లోనూ కనిపిస్తున్న లక్షణాలు వెల్లడించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వైరస్ రోజుకో రకంగా రూపం మార్చుకుంటున్నట్టే, దాని వల్ల క�
తోడైన వర్క్ ఫ్రం హోం, ఇతర కారణాలు డాక్టర్ అగర్వాల్స్ వైద్య బృందం వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సోకినవారిలో కంటి సమస్యలు మొదలవుతున్నట్టు గుర్తించామని డాక్టర్ అగర్వాల్స్ కంట
అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ కొవిడ్ బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా జ్వరం, ఒళ్లునొప్పులతో పవన్కల్యాణ్ ఇబ్బందిపడుతుండటంతో రెండు రోజుల క్రితం కొవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా న
బెంగుళూరు: కర్నాటకలో రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు ఏడు జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూ ఉంటుందని సీఎం యడ్యూరప్ప తెలిపారు. ఇవాళ కోవిడ్19 పరిస్థితిపై ఆయన సమీక్ష సమ
రియో: బ్రెజిల్ దేశంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఓన్జీవో వేసిన అంచనాలు తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నది. బ్రెజిల్లో కోవిడ్ వల్ల సుమారు 1300 మంది పసిపి�
మహారాష్ట్రలో రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ ట్రీట్ మెంట్ కోసం వాడే మందుల కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరక్క కోవిడ్ రోగులు ఇబ�
హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవ్ జరిగిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఖండించారు. ఎక్కడా వైరస్ ట
కొవిడ్-19 టీకా దిగుమతులకు దేశం తహతహ అత్యవసర వినియోగానికి శీఘ్ర అనుమతులు భద్రతాపరమైన పరీక్షల నుంచి మినహాయింపులు కరోనా సెకండ్ వేవ్ విజృంభించడమే కారణం న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రపంచ దేశాలకు భారీ మొత్తంలో
వ్యాప్తి ఇలాగే ఉంటే ఆ రోజు త్వరలోనే మే చివరి దాకా దేశంలో సెకండ్ వేవ్ టీకాలకు కొరత లేదు.. సరఫరానే సమస్య ప్రముఖ వైరాలజిస్టు షాహీద్ జమీల్ ఒక్కరోజే 1,84,372 పాజిటివ్ కేసులు రోజువారీ కేసుల్లో రికార్డు న్యూఢిల�
న్యూఢిల్లీ: ఊపిరి ఆడని కోవిడ్ రోగులకు.. ఆక్సిజన్ అందని వ్యాధిగ్రస్తులకు మాత్రమే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ�
లండన్: మీరు రెగ్యులర్గా వ్యాయామం చేస్తున్నారా. రెండేళ్ల నుంచి వ్యాయామం అసలే అలవాటు లేనివాళ్లను కోవిడ్ బలి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కదలికలేని జీవితాన్ని గడుపుతున్నవారిలోనే క�
లండన్: చాలా విస్తృత స్థాయిలో వ్యాప్తి చెందుతున్న కరోనా బ్రిటన్ వేరియంట్ అనుకున్నంత ప్రమాదకరం ఏమీ కాదు అని తేలింది. మెడికల్ జర్నల్ ద లాన్సెట్ ఆ వేరియంట్కు చెందిన అధ్యయన నివేదికను రిలీజ్ చే�
లండన్: యూరోప్ దేశాలు ఓ విషాదకర మైలురాయిని దాటాయి. ఆ దేశాల్లో కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నా.. యూరోప్ దేశాల్లో మాత్రం వైరస�