ఢిల్లీలో హృదయవిదారక పరిస్థితులుశ్మశానాల్లో జాగాలేక ఇండ్లల్లోనే శవాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కరోనా విలయతాండవంతో దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ చూడని హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ వల్ల �
ఎలాంటి అనుమానాలూ వద్దు నామమాత్రంగానే దుష్ప్రభావాలు నిర్ణీత తేదీలోపు 2వ డోస్ తప్పనిసరి అత్యవసర పరిస్థితులేమన్నా ఉంటే టీకా కేంద్రం మార్చుకునే అవకాశం టీకా తీసుకున్నవారికి తక్కువ ముప్పు వ్యాక్సినేషన్ప
ఆక్సిజన్, రెమ్డెసివిర్, టీకాలకు దేశంలో కటకట ప్రణాళిక లేకుండా జరిపిన ఎగుమతులే కారణం 94 దేశాలకు 6.6 కోట్ల డోసుల టీకాలు పంపిణీ దేశంలో ఇప్పటికీ వాడింది 13.5 కోట్ల డోసులే విదేశాలకు 9,301 టన్నుల ఆక్సిజన్ ఎగుమతి రెమ�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు జడ్జీలు కోవిడ్ బారినపడ్డారు. దాంట్లో ఓ జడ్జి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. కరోనా పాజిటివ్గా తేలిన
రెండో వేవ్లో ఎక్కువేం లేదు: కేంద్రం వయసులవారీగా కరోనా కేసులు, మృతుల గణాంకాలు విడుదల న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కరోనా వైరస్ తీవ్రత మొదటి వేవ్లో ఉన్నట్టుగానే రెండోవేవ్లోనూ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింద
కరోనా లక్షణాలు పోయాయి అన్ని పరీక్షల ఫలితాలూ నార్మల్ ఆక్సిజన్ సాచ్యురేషన్ బాగుంది త్వరలో విధులకు:డా.ఎంవీ రావు యశోదా ఆస్పత్రిలో సీఎంకు పరీక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చం�
అతడి పేరు రాజు. కొవిడ్బారినపడ్డాడు. కానీ, లక్షణాలు లేవు. భయంతో ఓ కార్పొరేట్ దవాఖానకు వెళ్లాడు. అక్కడి వైద్యులు హాస్పిటల్లో చేరనక్కరలేదని, ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుందని సూచించారు. అతన�
కరోనా, ఇతర కారణాలతో 18 మంది మృతి హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనావ్యాప్తి మరింత ఎక్కువవుతున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 5,926 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే కరోనా, ఇ�
నిర్లక్ష్యం వల్లే సెకండ్వేవ్ సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా మాస్క్ లేకుంటే.. అంతే కేసులు పెరిగే కొద్దీ కొత్త రకాలు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 20 (నమ�
కొవిడ్ బారిన పడి నిర్మాత సి.ఎన్.రావు(చిట్టి నాగేశ్వరరావు) కన్నుమూశారు. తెలుగులో మా సిరిమల్లె, అమ్మనాన్నలేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీతో పాటు తమిళంలో ఊరగా వంటి చిత్రాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగా స�
ఏటా 70 కోట్ల డోసుల ఉత్పత్తి.. వచ్చే నెలలో 3 కోట్లు: భారత్ బయోటెక్ హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ తన కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచను