సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ వైద్యుడి నిర్వాకంసస్పెండ్ చేసిన డీఎంహెచ్వో డాక్టర్ కోటాచలం పెన్పహాడ్, ఏప్రిల్ 26: కరోనావిజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా..
కొవిడ్ రోగి ఉన్న ఇంటిలో అందరికీ మాస్క్ తప్పనిసరినెలసరి సమయంలోనూ మహిళలు టీకా వేసుకోవచ్చువైరస్పై లేనిపోని భయాలతో నష్టమే .. కేంద్రం సూచనఇంట్లో ఉన్నా మాస్క్ ధరించండివైరస్పై లేనిపోని భయాలు అవసరం లేదుప
రెండంకెల వృద్ధిరేటు ఉండకపోవచ్చుమాజీ ఆర్థిక కార్యదర్శి ఎస్సీ గార్గ్న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కరోనా వైరస్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మరోసారి మందగించవచ్చని, రెండంకెల వృద్ధిరేటు ఉండకపోవచ్చని సోమవారం మాజ�
న్యూఢిల్లీ: ప్రముఖ హిందూస్థానీ శాస్త్రీయ గాయకుడు, పద్మ భూషణ్ పండిట్ రాజన్ మిశ్రా కొవిడ్తో కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏండ్లు. కరోనా సోకడంతో ఢిల్లీలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రెండుసార
సర్వ వేళల్లో సర్కార్ అప్రమత్తం! కొవిడ్ కట్టడికి రాజీలేని పోరాటం ఇతర రాష్ర్టాలకన్నా ఇక్కడే మెరుగు అందుబాటులో తగినంత ఆక్సిజన్ మందులు, బెడ్లు, వెంటిలేటర్లు కూడా పీహెచ్సీ స్థాయిలోనూ కరోనా పరీక్షలు మార�
కమాన్చౌరస్తా / చిగురుమామిడి / కమాన్పూర్, ఏప్రిల్ 24: కరోనా నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు శనివ�
ప్రపంచవ్యాప్తంగా జోరుగా వ్యాక్సినేషన్కరోనాపై పోరులో మానవాళికి కొత్త ఆశ పారిస్, ఏప్రిల్ 24: కరోనా మహమ్మారితో వణికిపోయిన ప్రపంచానికి వ్యాక్సిన్ రావడం కొత్త ఆశను రేకెత్తించింది. పశ్చిమ దేశాల్లో తొలి ట�
దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 2,624రాష్ట్రంలో 7 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులుఅత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,464 న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో కొత్తగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్త�
కొలంబో, ఏప్రిల్ 24: శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (కొత్త స్ట్రెయిన్ను) గుర్తించారు. ఇది శ్రీలంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గంట వరకు గాలిలో ఉంటు
మొత్తం కేసుల్లో 2.5% పిల్లలు లంగ్ ఫెయిల్యూర్ రాలేదు ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో పిల్లల వైద్యనిపుణుడు లాలూప్రసాద్ కరోనాకు చిన్నా.. పెద్దా.. తేడాలేదు.. ఏ వయసువారికైనా సోకుతున్నది. తమ శరీరంలో చోటుచేసుకొనే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో ఇటీవల గుర్తించిన డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ల మధ్య పెద్దగా తేడా ఏమీలేదని, రెండు స్ట్రెయిన్లు ఒకే మాదిరిగా ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీ�
ఆక్సిజన్ అందక ఢిల్లీలో సర్ గంగారాం దవాఖానలో 25 మంది మృతి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఐదుగురు.. ఆక్సిజన్ కావాలని ముందే చెప్పిన గంగారాం వైద్యులు సరఫరాలో ఆలస్యం.. 60 మంది పరిస్థితి విషమం మృతికి కారణం ఆక్స