హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు భళ్లమూడి రామకృష్ణ కరోనాకు బలయ్యారు. పలు పత్రిక లు, చానళ్లలో పనిచేసిన ఆయన అనువాదం చే యటం, పాఠకుడిని మె ప్పించేలా వార్తలు రాయటంలో దిట్ట. ఇటీవల వైరస్బారిన పడ్డ ఆయన మంగళవారం ద�
న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకున్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టీకా వేసుకున్న 113 మంది ఆరోగ్య సిబ్బందిపై చేసిన అధ్యయనంలో 18 మందికి (15.9 శాతం) కొవిడ్-19 పాజిటివ్గా తేలిందని ఢి�
న్యూఢిల్లీ, మే 5: తాము రూపొందించిన యాంటీబాడీ కాక్టైల్ను (కాసిరివిమాబ్, ఇండెవిమాబ్ మిశ్రమాన్ని) కొవిడ్ చికిత్సలో వాడేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అత్యవసర వినియోగ అ�
ఎప్పుడొస్తుందో చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి సెకండ్వేవ్ ఇంత ఉగ్రంగా ఉంటుందనుకోలేదు కేంద్ర ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్ 12 రాష్ర్టాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు 24 రాష్ర్టాల్లో 15 శాతానికిపైగా ప�
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్యపెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 57,640 కేసులు నమోదు కాగా, 920 మంది ప్రాణాలు కోల్పోయారు. 57,006 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క �
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే సచేతి కరోనా వైరస్ బారిన పడి మృతిచెందారు. గత కొన్ని రోజులుగా దవాఖానాలో చికిత్స పొందుతున్న 56 ఏండ్ల సచేతి.. మంగళవారం కన్నుమూశార�
రాష్ర్టాల వద్ద ఇంకా 75 లక్షల డోసులున్నాయి: కేంద్రం న్యూఢిల్లీ, మే 4: దేశంలో కొవిడ్ టీకాలకు కొరత ఉందన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి రాష్ర్టాలు, కేంద�
నైట్కర్ఫ్యూ, వారాంతపు ఆంక్షలతో ప్రయోజనం లేదు దేశవ్యాప్త లాక్డౌన్ పరిష్కార మార్గం కాదు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సూచనలు న్యూఢిల్లీ, మే 4: దేశంలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా కట్టడిక�
15 రోజుల్లోనే 50 లక్షల కొత్త కేసులు న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా సెకండ్ వేవ్ (రెండో దశ ఉద్ధృతి) విలయం సృష్టిస్తున్నది. వైరస్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. సోమవారం నుంచి మంగళవారానికి 24 గంటల్లో కొత్తగా 3,57,229 కేస�
దాతల కోసం వెతుకులాట ఇతర దేశాల్లోనూ విరివిగా థెరపీ.. కరోనా నుంచి వేగంగా రికవరీ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిపోయిన వారి నుంచి సేకరించిన ప్లాస్మాతో మరింత మంది రోగులను కాపాడే పద్ధతి.. ప్లాస్మా థె
11,600 ప్రత్యేక బృందాల ఏర్పాటు కరోనా రక్కసిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం రోజూ 2.5 లక్షల మందికి పరీక్షలు పాజిటివ్ వస్తే వెంటనే మెడికల్ కిట్ అందుబాటులో 10 లక్షల హెల్త్ కిట్లు అవసరమైతే దవాఖానకు తరలింపు 16 ట్యాంక�
జూన్ 30 వరకు న్యూఢిల్లీ, మే 3: కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు విదేశాల నుంచి లేదా విరాళాల రూపంలో అందుకొనే కొవిడ్-19 సహాయ సామగ్రికి ఇంగ్�
ఇద్దరు కోల్కతా ఆటగాళ్లకు పాజిటివ్ బెంగళూరు x నైట్రైడర్స్ మ్యాచ్ వాయిదా చెన్నై బృందంలో బాలాజీతో పాటు మరొకరికి వైరస్ ఆటగాళ్లు, ఫ్రాంచైజీల్లో తీవ్ర ఆందోళన ఐపీఎల్లో కరోనా బాంబు పేలింది. పటిష్టమైన బయ�
న్యూఢిల్లీ, మే 3: దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఒక్కరోజులోనే 4 లక్షలకుపైగా కేసులు నమోదుకాగా.. తాజాగా ఆదివారం నుంచి సోమవారానికి 24 గంటల్లో 3,68,147 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 1,99,
జడ్పీ సీఈవో అప్పారావు చిన్నగూడూరు ఏప్రిల్ 30 : కొవిడ్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జడ్పీ సీఈవో అప్పారావ్ సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్ సెంటర�