100 రోజుల్లో కరోనాపై విజయం ఊపిరి పీల్చుకుంటున్న అమెరికా నాడు శవాల కుప్పలు.. నేడు మాస్కులు పక్కనపెట్టే పరిస్థితి ఆరోగ్యం, ఆర్థికం సమన్వయంతోనే ఈ విజయం కరోనాపై పోరుకు రూ.140 లక్షల కోట్ల ప్యాకేజీ కీలకపాత్ర పోషిం�
మూడో దశ వ్యాక్సినేషన్పై అనిశ్చితి.. నేడు ప్రారంభించలేమన్న పలు రాష్ర్టాలు తీవ్రంగా వేధిస్తున్న వ్యాక్సిన్ల కొరత.. 45 ఏండ్లు పైబడినవారికే సరిపడాలేని టీకాలు వ్యాక్సిన్ కోసం బారులు తీరొద్దన్న కేజ్రీ.. ముంబ�
జైపూర్, ఏప్రిల్ 29: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కరోనా సోకింది. తనకు లక్షణాలేమీ లేవని, ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహి
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే 3,79,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్�
తెలుగు చిత్రసీమలో కరోనా మహమ్మారి కలవరాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకానాయికలతో పాటు సాంకేతిక నిపుణులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా అగ్ర హీరో అల్లు అర్జున్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్య
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఐబూప్రొఫెన్ వంటి నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్కిల్లర్స్) కరోనాను మరింత తీవ్రం చేస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఇటువంటి పెయిన్కిల్లర్స్ వేసుకోవడం హృద్రోగ బాధితులకు ప్రమాదకర�
మాస్ వ్యాక్సినేషన్కు వెంటనే ఏర్పాటుచేయాలి రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విద్యుత్తు జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్కంలలో పనిచేస్తున్న ఉద
విద్యానగర్, ఏప్రిల్ 27 : కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో కరోనా కలకలం సృష్టించింది. కామారెడ్డిలో ఎస్సైగా పనిచేస్తున్న గణపతి (53) కరోనాబారిన పడి, చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఐదు రోజుల క్రితం గణపతికి జ్వరం రావ�
ఒకేరోజు 52 మంది మృతి6,446 మంది డిశ్చార్జి హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. సోమవారం ఒక్కరోజే 10,122 కేసులు నమోదుకాగా.. కర
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతదేశంలో కరోనా మరణాలు 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయానికి 24 గంటల్లో 2,771 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,97,894కు పెరిగింది. కొత్తగా 3,23,144 కేసులు నమోదయ్యాయి. అంతక�
థాయ్లాండ్ నుంచి భారత్కు చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఢిల్లీలో పరిస్థితి కాస్త మెరుగు: దవాఖానలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చే చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం 20 క్రయోజెనిక్ ట్య�
గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలుజన్యుక్రమం మార్చుకొన్న B.1.167ఒకదాంట్లో కొత్త రకం స్పైక్ప్రోటీన్ హైదరాబాద్, ఏప్రిల్ 26: కరోనా సెకండ్ వేవ్కు కారణమని భావిస్తున్న డబుల్ మ్యుటెంట్ వైరస్ B.1.167 తన జన్యు�
థానే/హిస్సార్, ఏప్రిల్ 26: దేశంలో ఆక్సిజన్ కొరత, సరఫరాలో సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. సోమవారం మూడు వేర్వేరు రాష్ర్టాల్లో కనీసం 12 మంది కొవిడ్ రోగులు ప్రాణవాయువు అందక మరణ
జాగ్రత్తలు తీసుకోవాలి:వైద్య నిపుణులు హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): రెండో దశ కొవిడ్ విజృంభనలో సరికొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదటి దశలో కేవలం జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు తదితర సాధారణ లక్షణాల�