ఒకే ఇంట్లో రోజుల వ్యవధిలోనే ఇద్దరుముగ్గురు కరోనాకు బలి కన్నబిడ్డలకే కన్నవారితో కొరివి పెట్టిస్తున్న మహమ్మారి నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13: ఏడ్చిఏడ్చి కన్నీళ్లింకిపోతున్నాయి. ఒకరి పెద్ద ఖర్మ ముగియక�
పీపీఈ కిట్లు ధరించకుండానే కొవిడ్ వార్డులో పలుకరింపు నిజామాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి. సీఎం కేసీఆరే నన్ను ఇక్కడకు పంపించారు. ఏ అవసరం వచ్చినా తీర్చేందుకు ప్రభుత�
కేంద్రానికి హామీ ఇచ్చిన భారత్ బయోటెక్, సీరంవచ్చే నాలుగు నెలలకు ప్రణాళికల సమర్పణ న్యూఢిల్లీ, మే 12: వచ్చే నాలుగు నెలల్లో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్రానికి భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట�
దేశంలోని ఇతర ఫార్మా కంపెనీలను టీకాఉత్పత్తిలో భాగస్వాములను చేయండిఅలాగైతేనే ప్రజలందరికీ వ్యాక్సిన్ సాధ్యంలేదంటే.. రెండేండ్లు పడుతుందిపధాని మోదీకి కేజ్రీవాల్ సూచన న్యూఢిల్లీ, మే 11: దేశంలో కరోనా టీకాలన�
ఈ ఫొటోలో ఉన్న ముసలావిడ పేరు సింగారం ఆండాలమ్మ(100).. ఎవర్నీ విడిచిపెట్టకుండా దాడి చేస్తున్న కరోనా మహమ్మారి ఈమెనూ ఆవహించింది. ఎంతోమంది వైరస్ తీవ్రతను తట్టుకోలేక మరణశయ్యపైకి చేరితే, ఈమె మాత్రం వందేండ్ల వయసుల�
మానవాళి మీద విరుచుకుపడుతున్న కరోనా వైరస్కు ఎటువంటి సరిహద్దులు లేవు. ఎటువంటి అడ్డుగోడలు లేవు. ఎప్పటికప్పుడు కొత్త రూపాలను, కొత్త శక్తిసామర్థ్యాలను సంతరించుకుంటూ మానవసమాజం మీద యుద్ధం చేస్తున్నది. మరి, ఆ
కరోనా సెకండ్వేవ్ చిత్రసీమను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలువురు సినీ తారలు మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్�
కొవిడ్పై భయాందోళనలకు తప్పుడు సమాచారమే ప్రధాన కారణంపేషెంట్ గైడ్ను విడుదల చేసిన ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తుండటంతో
24 గంటల్లో ఒకే ఇంట్లో ముగ్గురు మరణంకాప్రా, మే 10: కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబలిస్తున్నది. తమ బిడ్డలు కళ్లెదుటే కరోనాకు బలైపోతుంటే, తట్టుకోలేక వారి తల్లిదండ్రులు కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి విష�
ఒకే మాస్క్ను వరుసగా రెండు రోజులు వాడొద్దుసర్జికల్ మాస్క్, వస్త్రంతో కూడిన మాస్క్ కలిపి ధరించాలి‘డబుల్’ మాస్కు ధారణపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు కరోనా కట్టడిలో భాగంగా ముఖానికి డబు ల్ మాస్క్�
కఠిన ఆంక్షలు, కట్టడితో ఫలితాలు నెలలోనే భారీగా తగ్గిన కరోనా కేసులు కరోనా సెకండ్ వేవ్తో విలవిల్లాడిన పల్లెలు ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాయి. నెల క్రితం గ్రామాల్లో విలయతాండవం చేసిన వైరస్ క్రమంగా తగ్గుమ
లక్షణాలుంటే చికిత్స ప్రారంభించాల్సిందే అప్పుడే వ్యాధి తీవ్రత తగ్గించే అవకాశం ఆశా వర్కర్ల ద్వారా పరిస్థితిని తెలుపాలి ప్రభుత్వం ఇచ్చే కిట్లో మందులు సేఫ్ ప్రజలకు వైద్యారోగ్యశాఖ సూచనలు హైదరాబాద్, మే 7
బెంగళూరు: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కరోనా వల్ల 592 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో
భారీగా లాభపడిన సూచీలు ముంబై, మే 5: కరోనాతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి రిజర్వుబ్యాంక్ తీసుకున్న చర్యలు స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చాయి. వరుసగా మూడు రోజులుగా నష్టాలబాట పట్టిన సూచీల�