కోలుకొన్న రెండ్రోజులకు బ్లాక్ఫంగస్.. రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ గాంధీకి వృద్ధురాలి తరలింపు సుల్తాన్బజార్, మే 23: కరోనా నుంచి కోలుకొన్న ఓ వృద్ధురాలికి రెండు రోజులకే బ్లాక్ఫంగస్ సోకింది. దాం�
అధికంగా వాడే రుమటాలజీ, కిడ్నీ రోగుల్లో తలెత్తని బ్లాక్ ఫంగస్ కొవిడ్ రోగుల్లోనే ఎందుకు? మాస్కు, ఆక్సిజన్, ఇతర కారణాలు చెప్తున్న వైద్యులు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, చార్మినార్, సుల్తాన్
న్యూఢిల్లీ: కోవిడ్ సోకిన వారిలో మళ్లీ కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరు నెలల నుంచి 12 నెలల మధ్య కాలంలో రీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సు ఉన్నట్లు జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ ఎన్కే అరోరా వార్నింగ్ ఇ�
99% మంది మధుమేహ పీడితులే ఆదిలో వ్యాధిని గుర్తిస్తే నియంత్రణ సాధ్యమే హైదరాబాద్సిటీబ్యూ రో ప్రధాన ప్రతినిధి, మే 19 (నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ బాధితుల్లో చాలామందికి వాయునాళాలు మూసుకుపోతుండటంతో శ్వాస తీ�
ఖమ్మం, మే 19: కరోనా పాజిటివ్ గర్భిణి కవలలకు జన్మనిచ్చింది. ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం కాలనీకి చెందిన ఓ గర్భిణికి నాలుగు రోజుల కిందట పాజిటివ్ వచ్చింది. బుధవారం పురిటి నొప్పులు మొదలవ్వడంతో స్థానిక అంగన్
48 దవాఖానల్లో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు.. 324 టన్నుల సామర్థ్యం హైదరాబాద్లో 100 టన్నుల ప్లాంటు 10 రోజుల్లోగా 11 ఆక్సిజన్ ట్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత రావొద్దు ఇతర రాష్ర్టాలపై ఆధారప�
కొత్త స్ట్రెయిన్లతో మరికొన్ని వేవ్స్ రావొచ్చు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తే మంచిది డబ్ల్యూహెచ్వో సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ న్యూఢిల్లీ: కరోనా విజృంభణలో భాగంగా మరిన్ని వేవ్స్ విరుచుకుపడే ప్�
అప్రమత్తమైన సింగపూర్, తైవాన్.. స్కూళ్లు బంద్ పలు దేశాల్లో విస్తరిస్తున్న బీ.1.617 స్ట్రెయిన్ సింగపూర్లో 38 కేసులు.. ప్రభుత్వం అప్రమత్తం విద్యాసంస్థలు మూసివేత.. అదే బాటలో తైవాన్ 40కి పైగా దేశాల్లోకి కొత్తర
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు తగ్గుతున్నది. ప్రస్తుతం ఈ వారానికి దేశంలో వైరస్ పాజిటివిటీ రేటు 18.17 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసులు �
రూ.2 వేలకే సీటీ స్కాన్ సేవలుకరోనాపై సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేసే హాస్పిటల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిమంచిర్యాల టౌన్, మే 16 : కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో లా�
స్టేషన్ఘన్పూర్, మే 16: ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా సోకగా.. 90 ఏళ్ల తాత, 6 నెలల వయసున్న బాబు కరోనా ను జయించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడం పీహెచ్సీ పరిధిలోని కోమటిగూడెంకు చెందిన గొట్టం యాద�