ఆ దవాఖానల్లో కొవిడ్ చికిత్స రద్దు సేవల్లో నిర్లక్ష్యంపై చర్యలు తాజాగా 15 దవాఖానలకు నోటీసులు హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): అధిక చార్జీలు వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ దవాఖానలపై �
వాషింగ్టన్: తాము కోవిడ్తో సతమతం అవుతున్న వేళ భారత్ అందించిన సహాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని అమెరికా పేర్కొన్నది. భారత విదేశాంగ శాఖ ఎస్ జైశంకర్.. అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసింద�
ఢిల్లీ: కరోనా వ్యాప్తి ఢిల్లీలో చాలావరకు అదుపులోకి వచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వం దశలవారీగా అన్లాక్ ప్రక్రియను ప్రారంభిస్తుందని చెప్పారు. సోమవారం నుంచి నిర్మాణ కార్�
రాంచి: జార్ఖండ్లో 37.3 శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయన్న కేంద్రం ఆరోపణలపై జార్ఖండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొవిన్ పోర్టల్లో వ్యాక్సిన్ వృథా గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయని, ముందు వాటి�
హైదరాబాద్,మే 27; కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చాలా మందిలో నిద్రలేమిసమస్యను ఎదుర్కొంటున్నారు.కరోనా వచ్చి పోయినవారు, రానివారు సైతం నిద్ర సరిగా పట్టడంలేదని చెబుతున్నారు. ఈ మహమ్మారి సమయంలో రాత్రి వి�
న్యూఢిల్లీ: కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మార్కెట్లు అన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కోటక్ మహేంద్ర బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ కేంద్ర ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల తల్లితండ్రులు చనిపోవడంతో సుమారు 577 మంది చిన్నారులు అనాథలుగా మారినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు ఈ నివే�
జెంషెడ్పూర్: టాటా స్టీల్ కంపెనీ అసాధారణ నిర్ణయం తీసుకున్నది. కష్టకాలంలో మానవ విలువలకు మణిహారంగా నిలిచింది. కోవిడ్తో చనిపోయిన తమ సంస్థ ఉద్యోగ కుటుంబీకులకు.. సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వయ�
2వేల కాన్సన్ట్రేటర్ల పంపిణీకి సిద్ధం న్యూఢిల్లీ: కరోనా వైరస్తో పోరాడుతున్న దేశానికి చేయూత అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకొచ్చింది. 10 లీటర్ల సామర్థ్యమున్న 2వేల ఆక్సిజన్ కాన�
ప్రారంభించిన పానేసియా బయోటెక్ ఏటా 10 కోట్ల డోసుల తయారీ న్యూఢిల్లీ, మే 24: దేశంలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ ఊరటనిచ్చే వార్త. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో కలిసి భ�
లాక్డౌన్ను జనం హాలిడేలా భావిస్తున్నారు: స్టాలిన్చెన్నై: కరోనా గురించి జనం.. మాటల్లో వ్యక్తం చేస్తున్న భయాన్ని ఆచరణలో చూపించడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. లాక్డౌన్ను పలువురు �
అనవసరంగా రోడ్డు మీదికి వస్తే చర్యలు అనుమతులుంటే వదిలేయండి పోలీసులకు డీజీపీ ఆదేశాలు హైదరాబాద్ మే 24 (నమస్తే తెలంగాణ), బేగంపేట్: ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనదారులకు తప్పనిసరిగా సంబంధి�
రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు రాష్ట్రంలో బ్లాక్ఫంగస్ను సమర్థంగా అడ్డుకోవాలి అవసరమైన అన్ని మందులకు ఆర్డర్ బ్లాక్ఫంగస్ బెడ్ల సంఖ్య 1500కు పెంపు యుద్ధ ప్రాతిపదికన డాక్టర్ల నియామకాలు సమీక్షలో ము�
హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ధాటికి దేశ ప్రజలు అల్లాడిపోయారు. అతి భయానకమైన రోజులు గడపాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో తొలి వేవ్తో పో
కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు చర్యలు జిల్లాస్థాయిలో పర్యవేక్షణకు కేంద్ర నిపుణుల బృందం త్రిముఖ వ్యూహంతో మహారాష్ట్ర, టాస్క్ఫోర్స్తో ఢిల్లీ అదేబాటలో కర్ణాటక, గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ పిల్లల