ఆర్థిక సాయం, భోజన ప్యాకెట్లు.. అందజేసిన ‘మెట్రో లీగల్ అథారిటీ’ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు/ నాంపల్లి, మే 16 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో వలస కూలీలకు మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండగా న
కరోనా వేళ అన్ని చిత్రవిచిత్రాలే చోటుచేసుకుంటున్నాయి. పురోహితుడు కారులో నుంచి మం త్రాలు చదివితే వేదికపై పెండ్లి తంతు కొనసాగింది. ఈ విచిత్ర ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ లో ఆదివారం చోటుచేసుకున్నది. కోహెడకు చ
కోఠి ఈఎన్టీలో 30-50 బెడ్స్తో చికిత్స కేంద్రం కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ గతంలోనూ పలువురు రోగులకు చికిత్స ఆదిలోనే గుర్తిస్తే ఎండోస్కోపీతో నియంత్రణ ఇటీవల ముగ్గురికి శస్త్రచికిత్స.. �
ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో మెరుగైన సౌకర్యాలు ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లు ఎక్కువే వైద్య మౌలిక సదుపాయాల్లో భేష్ జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సర్వేలో వెల్లడి రెండోవేవ్కు మ�
న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్.. ఇండియాకు 5 కోట్ల కోవిడ్ టీకాలను అమ్మే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి భారత ప్రభుత్వంతో ఆ సంస్థ చర్చిస్తున్నది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఆ టీకాలు సరఫరా అ�
టీకాలు వేసుకున్న వాళ్లకు అమెరికాలో అనుమతి మాస్కు లేకుండానే మీడియాతో బైడెన్ భేటీ దేశంలో 60శాతం వయోజనులకు టీకా వాషింగ్టన్, మే 14: కరోనా టీకాలు పూర్తిగా వేసుకున్న అమెరికన్లు ఇకపై మాస్కు ధరించకుండానే బయట తి�
పీఎం కిసాన్ నిధులు విడుదలన్యూఢిల్లీ, మే 14: గ్రామీణప్రాంతాల్లో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని, దానినుంచి రక్షణకు టీకాలు వేయించుకోవాలని, మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని దేశప
కొవిడ్పై యుద్ధంలో ధీరవనితలుచైతన్యం కల్పిస్తూ.. సేవ చేస్తూ..ప్రాణాలకు ఎదురొడ్డి పోరాటం హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో అంగన్వాడీలు ధీరవనితలుగా నిలుస్తున్నారు. గ్రామీణ, పట్టణ, అటవీ ప్రాంత
చెన్నై: ప్రమాదకర కరోనా వైరస్పై పోరాడేందుకు భారత యువ టీటీ ప్లేయర్ సాతియాన్ జ్ఞానశేఖరన్ ముందుకొచ్చాడు. కొవిడ్-19 పోరాటంలో భాగంగా తన వంతుగా తమిళనాడు సీఎం సంక్షేమ నిధికి సాతియాన్ శుక్రవారం లక్ష రూపాయల �
చిట్యాల, మే 14: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్కు చెందిన డబ్బాల రాజేశ్ (23)కు ఈ నెల 26న వివాహం కావాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్ రాగా, హోమ్ ఐసొలేషన్లో ఉన్నాడు. ఈ క
దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కొత్తగా 39,923 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలో 695 మంది మరణించారు. 24 గంటల్లో 53,249 మంది కోలుకొని డిశ్చార�
న్యూయార్క్: కరోనా వేళ కూడా పికాసో గీసిన చిత్రాలకు డిమాండ్ తగ్గలేదు. ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో గీసిన ఓ బొమ్మ.. వేలం పాటలో 10 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. న్యూయార్క్లోని క్రిస్టీ సంస్