రాష్ర్టాల్లో కరోనా ఆంక్షలే కారణం.. మళ్లీ పడకేస్తున్న ఆర్థిక ప్రగతి న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలోని పట్టణాలు మరోసారి వణికిపోతున్నాయి. వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు వ్యాపారా�
స్వల్ప లక్షణాలతో ఐసొలేషన్లోకి, సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడి నిలకడగా సీఎం ఆరోగ్యం, భయపడాల్సింది ఏమీ లేదు.. వ్యక్తిగత వైద్యుల ప్రకటన సీఎం త్వరగా కోలుకోవాలి: గవర్నర్, మంత్రుల ఆకాంక్ష కేసీఆర్ పోరాట యోధు�
మే 1 నుంచి విస్తృతస్థాయిలో మూడోదశ వ్యాక్సినేషన్ బహిరంగ మార్కెట్లో టీకాలను కంపెనీలు అమ్మవచ్చు ఉత్పత్తయ్యే మొత్తం వ్యాక్సిన్లలో సగం కేంద్రానికి మిగిలిన సగం డోసులు రాష్ర్టాలకు, మార్కెట్కు మార్కెట్లో ధ�
ఈ నెల 5న దేశంలో మొత్తం కేసులు 1.25 కోట్లు 15 రోజుల్లో కోటిన్నరకు పెరుగుదల ఒక్కరోజులో 2,73,810 కరోనా కేసులు నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో కేవలం 15 రోజుల్లో 25 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. గతంలో 25 లక్షల కేసులు నమో�
ఇప్పటికే రెండు డోసుల టీకా వేసుకున్నా సోకిన వైరస్న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. మన్మోహన్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు రోజుకు సగటున 12వేల మందికిపైగా మృతి ఒక్క అమెరికాలోనే 5.6 లక్షల మంది మరణం బ్రెజిల్, భారత్, ఫ్రాన్స్లలో ఆందోళనకర పరిస్థితులు రియో డి జనీరో, ఏప్రిల్ 17: కరోనా రక్కసి ప్రపం
వైరస్ డబుల్ స్పీడ్..15 రోజుల్లో కేసులు రెట్టింపు ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తేనే రక్షణ 53 వేల పడకలు సిద్ధం.. ఆక్సిజన్ కొరత లేదు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు చివరిదశలో రావటం వల్లే గాంధ
కేంద్రం విజ్ఞప్తితో ధరలు తగ్గించిన ఫార్మా సంస్థలు వెయ్యి నుంచి రూ.1500 దాకా తగ్గిన ధరలు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి సదానంద గౌడ న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కొవిడ్ చికిత్సలో కీలకమైన ఔషధంగా భావిస్తున్న రెమ్డ
ముంబై: లాక్డౌన్ సమయంలో ఎందరో పేదలకు అండగా నిలబడి సాయమందించి ప్రశంసలు పొందిన సినీ నటుడు సోనూసూద్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన అభిమానులకు ఆయనే ట్విట్టర్లో శనివారం తెలిపారు. స్వీయ నిర్బంధంలో ఉన్నానన
రోగి చుట్టూ మూడు మీటర్ల వరకూ వ్యాప్తి దగ్గినా, తుమ్మినా, పాడినా గాలిలోకి వైరస్ మహమ్మారి విస్తరణకు ప్రధాన కారణమిదే సైలెంట్ ట్రాన్స్మిషన్ వల్లే 40 శాతం కేసులు గదిలోనే ప్రమాదం ఎక్కువ లాన్సెట్లో ప్రచుర�