1.35 కోట్ల కరోనా కేసులతో ప్రపంచంలో రెండో స్థానానికి ఒక్కరోజే 1,68,912 కేసులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కరోనా కేసుల్లో భారత్ బ్రెజిల్ను దాటేసింది. ఆదివారం కొత్తగా 1,68,912 మంది కొవిడ్ బారిన పడ్డారు. దేశంలో మొత్తం కేసు�
అడిగింది 30 లక్షలు.. ఇచ్చింది 4.64 లక్షల డోసులు 60 శాతం డోసులు ఎనిమిది రాష్ర్టాలకే పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తుండగా.. దానిని అరికట్టేందుకు రాష్ట్�
దేశవ్యాప్తంగా యూకే, డబుల్ మ్యుటేటెడ్ వైరస్ ఎదురుపడి మాట్లాడుకోవటం అస్సలు వద్దు దాని బదులు ఫోన్లో మెసేజ్లు పంపుకోండి సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సూచన ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 12 (నమస్తే త�
ఒక్కరోజే 1.15 లక్షల కరోనా టెస్టులు 20 వేల మందికి అందుతున్న చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని ప్రభుత్వం పక�
అర్హులంతా వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి25 నిండినా టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాంమంత్రి ఈటల రాజేందర్ చిక్కడపల్లి, ఏప్రిల్ 11: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ రాదని అనుకున్నామని, కానీ వైరస్ విజృభ�
కరోనా మహమ్మారి కొత్త లక్షణాలు లక్షణాలు లేకుండానే 90% విస్తరణ అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రెండోదశలో కరోనా రూపుమార్చుకుంటున్నది. ఒకవైపు వైరస్ పరివర�
యాక్టివ్గా యూకే, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్లు మహారాష్ట్ర నుంచి క్రమంగా వైరస్ విస్తరణ దేశవ్యాప్తంగా నమూనాలతో జన్యు పరీక్షలు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 8 (న�
కరోనా రూల్స్ పట్టనివారి నుంచి వసూలు హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని కోర్టు ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసుల
ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో పలు చోట్ల కోవిడ్ టీకా నిల్వలు అడుగంటనున్నాయి. కేవలం మరో మూడు రోజులకు సరిపడే టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు మ
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో కొత్త ఆంక్షలు విధించింది. కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లినా.. ఆ వ్యక్తి కచ్చితంగా మాస్క్ను �
రియో: బ్రెజిల్లో కరోనా విలయ తాండవం చేస్తున్నది. ఇంకా ఆ దేశంలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఆ దేశంలో 4195 మందికిపైగా మరణించారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు బ్రెజ�
గతంతో పోలిస్తే వేగంగా వైరస్ వ్యాప్తి కట్టడిలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యం నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ సూచన ఢిల్లీ, చండీగఢ్లో రాత్రి కర్ఫ్యూ పుణెలో రోగులతో నిండిపోతున్న దవాఖానలు.. కొత్త పేషంట�
సియోల్: ఈ ఏడాది జపాన్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో ఉత్తర కొరియా పాల్గొనడం లేదు. కరోనా వైరస్ ఆందోళన నేపథ్యంలో ఆ క్రీడలకు దూరమవుతున్నట్లు ఉత్తర కొరియా క్రీడా మంత్రిత్వశాఖ వెల